Posted by : Sainadh Reddy Sunday 8 September 2013


విదేశీ వస్తువులను బహిష్కరించండి అనగానె అది నెగెటివ్ గా అనిపిస్తుంది కదా.విలాస జీవితాలను కొరుకునేవాళ్ళకు,మంచి పాష్ గా వుందే వాళ్ళకు విదేశీవస్తువులను బహిష్కరించాలని అనగానే అదోలా అనిపిస్తుంది.కాని 1906లో కలకత్తా లో కాంగ్రెస్ సభలో అధ్యక్షత వహించిన దాదాభాయి నౌరోజీ అత్యంత విలాస వంతుడు అయినప్పటికి ఆయన ప్రకటించిన నాలుగు సూత్రాల్లో 
1.స్వరాజ్యము,
2.జతీయ విద్య,
3.స్వదేశీ,
4.విదేశి వస్తు బహిష్కరణ 
అని పిలుపు ఇచ్చాదంటే మీరు అర్థం చేసుకొండి.దేశం కోసం వాళ్ళ వ్యక్తిగత సుఖాలను త్యాగం చేశారు ఆ రొజుల్లో.ఆ రొజు నుండి కూడా స్వదేశీ ఆచరిస్తే ప్రయోజనం కలుగుతుందనే నమ్మకం,సంకల్పం తక్కువగానె వున్నా స్వదేశీ అమలు చేస్తేనే మన రూపాయి బలంగా వుండి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

In the Service of Mother INDIA

Popular Post

Total Visitors

- Copyright © స్వదేశీ జాగరణ మంచ్ Powered by Blogger - Designed by Sainadh Reddyn -